Kerala News
'ఉంగరాలు, తులసిమాలలు మార్చుకున్నాం' తిరువనంతపురం :  'మేమిద్దరం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం. గుడిలో పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు పిల్లలను దత్తత తీసుకునేందుకు పోరాటం కొనసాగిస్తాం' అంటూ  కేరళ కు చెందిన నికేశ్‌ ఉషా పుష్కరన్‌, సోను తాము స్వలింగ సంపర్కులమన్న విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా…
Image
ఏపీ, తెలంగాణల్లో.. ఎక్కడినుండైనా రేషన్
హైదరాబాద్ : తెలంగాణలో 'వన్ నేషన్- వన్ రేషన్ కార్డు' విధానం ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. రాష్ట్రంలో ఈ విధానాన్ని కేంద్రమంత్రి రాంవిలాస్ పాసవాన్ ఢిల్లీ నుంచి ప్రారంభించారు. హైదరాబాద్లో ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అకున్ సబర్వాల్ మ…